లిస్బన్‌ పబ్‌పై పోలీసుల దాడి..
లిస్బన్‌ పబ్‌పై పోలీసుల దాడి..  సాక్షి, హైదరాబాద్:  పంజగుట్టలోని లిస్బన్ పబ్‌పై పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాడి చేశారు. నిర్ణీత గడువు దాటిన తర్వాత కూడా పబ్‌లో గానాబజానా సాగుతుండటంతో సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఫీజు లేకుండానే యువతులను ఉచితంగా పబ్‌లోకి నిర్వాహకులు రప…
<no title>మంచి గుణపాఠం నేర్పాయి: అమిత్‌ షా
మంచి గుణపాఠం నేర్పాయి: అమిత్‌ షా న్యూఢిల్లీ:  మహారాష్ట్రలో తాము వైఫల్యం చెందలేదని.. తమకు 105 సీట్లు వచ్చాయని బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి  అమిత్‌ షా  పునరుద్ఘాటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ- శివసేన కూటమికి మెజారిటీ దక్కినప్పటికీ శివసేన పట్టుదల కారణంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయామ…
సమత కేసు: నిందితులకు వ్యతిరేకంగా ఆధారాలు లేవు
సమత కేసు: నిందితులకు వ్యతిరేకంగా ఆధారాలు లేవు సాక్షి, ఆదిలాబాద్‌:  సంచలనం రేపిన  సమత  అత్యాచారం, హత్య కేసు విచారణ ఆదిలాబాద్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో శరవేగంగా సాగుతోంది. నాలుగు రోజు గురువారం ఈ కేసులోని ముగ్గురు నిందితుల వాంగ్మూలాన్ని కోర్టు  స్వీకరించనుంది. సోమవారం నుంచి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు విచారణ…
<no title>వైజాగ్‌లో విషాదం; హేమలత ఇకలేదు
వైజాగ్‌లో విషాదం; హేమలత ఇకలేదు సాక్షి, అల్లిపురం (విశాఖ):  బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న విశాఖలోని అల్లిపురం, గౌరీవీధికి చెందిన హేమలత (11) బుధవారం రాత్రి మృతి చెందింది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని 'సాక్షి' మెయిన్‌ ఎడిషన్‌లో వచ్చిన వార్తకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పందించిన విష…
ఆ పోస్ట్‌ నిజం కాదు : గంగూలీ
ఆ పోస్ట్‌ నిజం కాదు : గంగూలీ దేశవ్యాప్తంగా  పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లుకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో కూడా విపరీతమైన చర్చ జరుగుతోంది. అయితే బీసీసీఐ అధ్యక్షుడు  సౌరవ్‌ గంగూలీ  కుమార్తె సనా సీఏఏకు వ్యతిరేకంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప…
<no title>పౌరసత్వ సవరణ చట్టానికి అమెరికా మద్దతు
పౌరసత్వ సవరణ చట్టానికి అమెరికా మద్దతు వాషింగ్టన్‌ :  భారత్‌ ప్రవేశ పెట్టిన పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) అమెరికా మద్దతు పలికింది. దేశంలోని అంతర్గత  చర్చల తర్వాతే పౌరసత్వ సవరణ చట్టాన్ని ఆమోదించారని అమెరికా దౌత్యవేత్త  తెలిపారు. మైనారిటీ వర్గాల పరిరక్షణకు తాము నిరంతరం పాటుపడతామని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్…